కేంద్ర నిఘా సంస్థల దుర్వినియోగం రాజకీయ ఎదుగుదల కోసం వాటిని వాడుకుంటున్న బీజేపీ ప్రజల మధ్య మత విభజన సృష్టిస్తూ ముందుకు మోడీ పాలనకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల పోరాటం - సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు ఎ.విజయరాఘవన్‌