75వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా సిపిఎం రాష్ట్ర కార్యాలయం ఎంబి భవన్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర నాయకులు పాల్గొన్నారు.