జులై 25,26,27 హనుమకొండలో జరుగుతున్న సీపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోపన్యాసం చేస్తున్న పార్టీ జాతీయ కార్యదర్శి కా.సీతారాం ఏచూరి గారు.