ములుగు జిల్లా ఏటూరు నాగారం ముంపు ప్రాంతాన్ని పరిశీలించి, వరద బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి ప్రభుత్వం నుంచి సరైన సౌకర్యాలు కల్పించి ఆ కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కల్పించాలని ఎమ్మెల్సీ శ్రీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు ప్రభుత్వానికి కోరారు.